ADD

Monday 22 February 2016

చంద్రబాబు చార్ మారా;టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

చంద్రబాబు చార్ మారా;టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు 


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది,రాజకీయ దురందరుడు చంద్రబాబు మోములో చంద్రహాసం . ఎట్టకేలకు సస్పెన్స్ కి తెరదించుతూ వైసిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు భూమ నాగిరెడ్డి,అఖిల ప్రియ ,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్,ఎమ్మెల్సీ నారాయణరెడ్డి లను టిడిపి లోకి చేరారు. టిడిపి నేతలు,వైసిపి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సుదీర్ఘ బేటీ అనంతరం వీరి చేరికను అధికారికంగా దృవీకరించారు. కలెక్టర్లతో మీటింగ్ అనంతరం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకొని వైసిపి ఎమ్మెల్యే లతో బేటీ అయ్యారు. టిడిపిలోకి చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో టిడిపి బలం 106కి చేరుకుంది. 

No comments:

Post a Comment