ADD

Tuesday 5 April 2016

తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజు లక్ష్య సాధన

ఒక్కరోజు 25సంస్థలు,2,700కోట్ల పెట్టుబడులు 27000ఉద్యోగాలు 

తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజు లక్ష్య సాధన

పల్లెకు ప్రపంచానికి వారధిలా ఉన్న తెలంగాణా ఐటీ పాలసీ తొలి రోజే 25ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం ఎంవోయు కుదుర్చుకుంది. ఐటీ పాలసీ ప్రకటించిన తొలి రోజే యెస్ బ్యాంక్,హెచ్పీఈ,టిఐఈ,ఇన్సైడ్ వ్యూ,టాలెంట్ స్ప్రింట్,సిస్కో,సాప్ ఎడ్యుకేషన్,మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్,సీ-డాక్,యునివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్,ఐసీఐసీఐ ఫౌండేషన్ వంటి 25సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా,ఇందులో బాగంగా 2,700కోట్ల పెట్టుబడులు రానుండగా,27500మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రకటించిన తొలి రోజే తెలంగాణా ఐటీ పాలసీ లక్ష్య సాదన దిశగా ముందడుగు పడింది. 


No comments:

Post a Comment