ADD

Tuesday 5 April 2016

రాష్ట్ర మంత్రివర్గం లోకి బిజేపి???;రాజకీయ సమీకరణాలు మార్చుతున్న కెసిఆర్???

రాష్ట్ర మంత్రివర్గం లోకి బిజేపి???;రాజకీయ సమీకరణాలు మార్చుతున్న కెసిఆర్???

తెలంగాణా రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దమయ్యారు. ఇందులో బాగంగా తెలంగాణా మంత్రివర్గంలోకి బిజేపి ఎమ్మెల్యేలను తీసుకునేందుకు కెసిఆర్ సిద్దమయ్యారని తెలుస్తుంది. బిజేపి నుండి ఎమ్మెల్యే లక్ష్మన్,ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ల పేర్లను మంత్రివర్గం లోకి తీసుకునేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు దపాలుగా మోడీ తో చర్చలు జరిపిన కెసిఆర్ బిజేపితో దోస్తీకి రాష్ట్రం నుండే పునాది వేయాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి తో పొత్తుతో నష్టమే అని భావిస్తున్న బిజేపి రాష్ట్ర నాయకత్వం కి టిఅరేస్ సరైన ప్రత్యామ్నాయమని కెసిఆర్ సంకేతాలు పంపుతున్నారు. కెసిఆర్ సంకేతాలతో రాష్ట్ర బిజేపి నాయకత్వం కూడా ఆ దిశగా చర్చలు సాగిస్తుంది. రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజేపి ఎమ్మెల్యేలను తీసుకోగానే కేంద్రంలో టిఅరేస్ కి ఒక క్యాబినెట్,రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 


No comments:

Post a Comment