ADD

Saturday 20 February 2016

సివిల్స్ మెయిన్స్ పలితాలు విడుదల;ఇంటర్వ్యూకి ఎన్నికైన 1000మంది తెలుగు అభ్యర్థులు

సివిల్స్ మెయిన్స్ పలితాలు విడుదల;ఇంటర్వ్యూకి ఎన్నికైన 1000మంది తెలుగు అభ్యర్థులు 

ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పలితాలను యుపిఎస్సీ విడుదల చేసి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాభితాను యుపిఎస్సి వెబ్ సైటులో ఉంచారు .ఈ మెయిన్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు రాణించారు. సివిల్స్ మెయిన్స్ లో ప్రతిభ చూపి 1000మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు,ఇంటర్వ్యూ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. 

No comments:

Post a Comment