ADD

Thursday 31 March 2016

దేశం ఇంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందా....!

దేశం ఇంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందా....!

దేశం లో ప్రతిదీ కులం,మతం,దనిక,పేద గా విడదీస్తూ నీచరాజకీయాలకు పాల్పడుతున్న పాలకులు ఇప్పుడు దేశ ప్రతిష్టాత్మక అవార్డులకు సైతం కుల కళంకం అంటగట్టటానికి పూనుకోవడం చాల విచారకరం. అవార్డులలో వెనుకబడిన వర్గాలకు చోటు లేకపోవడం విచారకరమే కానీ ఇలా దేశ ప్రతిష్టను పెంచిన నిష్ణాతులను అవార్డుకు ఎంపిక చేసిన తరువాత వారిని కులాల వారిగా విడదీయడం ఎంత వరకు సమంజసం. అవార్డులకు ఇప్పటికే రాజకీయ రంగు పులిమిన నాయకులు ఇప్పుడు కులం రంగు పులమడం ఈ దేశం ఎంత దరిద్రపు పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో తెలుస్తుంది. 

No comments:

Post a Comment