ADD

Sunday 27 March 2016

భాగ్యనగరం,ఇందూరులో భానుడి భగభగలు

భాగ్యనగరం,ఇందూరులో భానుడి భగభగలు 

తెలంగాణాలో రెండో రోజు సూర్య ప్రతాపంతో హైదరాబాద్ ,నిజామాబాద్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా వడదెబ్బ తో అయిదుగురు మృత్యువాత పడ్డారు. ఈరోజు హైదరాబాద్,నిజామాబాద్ లో 41,మెదక్ లో 40,వరంగల్ లో 39,కరీంనగర్,ఖమ్మం 38,మహబూబ్ నగర్ ,రంగారెడ్డి ,నల్గొండ లో 37డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులనుండి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత లతో జనం విలవిలలాడుతున్నారు. 

No comments:

Post a Comment