ADD

Sunday 27 March 2016

నలుగుతున్నాడు చంద్రబాబు జగన్మోహన చంద్రశేఖరుల మద్యలో

నలుగుతున్నాడు చంద్రబాబు జగన్మోహన చంద్రశేఖరుల మద్యలో 

ఒకప్పుడు ఎన్డియే సారధి,తొమ్మిది రెండు టర్ములు వరసగా అఖండ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యూహాల్లో దిట్ట,మామను గద్దె దించి సింహాసనం అధిష్టించిన నేర్పరి అలాంటి చంద్రబాబు రాష్ట్ర విబజన అనంతరం ఆంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా అధికారం చేతిలో ఉన్నా పొరుగు రాష్ట్రం ,సొంత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మధ్యలో నలిగిపోతున్నాడు. ఓ వైపు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ,మరో వైపు జగన్ వ్యూహాల చక్రంలో ఇరుక్కుని సతమతమవుతున్నాడు.తెలంగాణా లో 15మంది ఎమ్మెల్యేలతో ఉన్న పార్టీ టిఅరేస్ ఆకర్షణలో పడి ముగ్గురికి చేరుకుంది. ఇంకా తెరవెనుక సన్నాహకాలు,సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో భూస్థాపితమైన టిడిపి నామరూపాల్లేకుండా పోయే పరిస్థితి,ఇక ఆంధ్రలో అమరావతి భూదందా,మంత్రుల తీరు,వైసిపి నుండి జంపింగులు జరుగుతున్నా అవసరమైన మెజారిటీ జంపిగులు లేకపోవడంతో జగన్ వ్యూహాలతో సతమతం ,రోజా విషయంలో కేంద్రం నుంచి క్లాస్,పూర్తిగా సమసిపోని ఓటుకు నోటు ఇలా ప్రతిది మెడకి చుట్టుకుంటూ ఉండటంతో చంద్రబాబు జగన్ చంద్రశేఖరుల వ్యూహాల మధ్య నలిగిపోతున్నాడు. 

No comments:

Post a Comment