ADD

Sunday 13 March 2016

ముక్కోటి తెలంగాణా ప్రజల చూపు చంద్రశేఖర-రాజేంద్రుల పైనే....!

ముక్కోటి తెలంగాణా ప్రజల చూపు చంద్రశేఖర-రాజేంద్రుల పైనే....!

ముక్కోటి తెలంగాణా ప్రజల కల బంగారు తెలంగాణా.లక్ష కోట్ల బడ్జెట్ ముగ్గురమ్మల మూలపటం,ముక్కోటి ప్రజలు, పది జిల్లాలు,మిషన్ కాకతీయ, మిషన్ బగీరథ,డబల్ బెడ్ రూమ్ ఇళ్లు,కళ్యాణ లక్ష్మి,విశ్వ నగరం,ఫార్మా,ఫిలిం,స్పోర్ట్స్ సిటీలు,మూసీ ప్రక్షాళన,కేజీ టూ పీజీ హామీ,ప్రాజెక్టులు,విద్య,వైద్య,విద్యుత్,పారిశ్రామిక రంగాలు,సంక్షేమం ఇలా ఎన్నో రంగాలు యువత,ముసలి,ముతక,పెద్ద,చిన్న ఇలా అందరి చూపు రేపటి బడ్జెట్ వైపే,బడ్జెట్ ప్రవేశపెట్టే ఈటెల రాజేంద్రుని కేతాయిమ్పులవైపే. ఇప్పటికే అన్ని శాఖల పై విడివిడిగా సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్దిక మంత్రి ఈటెలకు ఏ రంగానికి ఎలాంటి ప్రాదాన్యత ఇవ్వాలో దిశా నిర్దేశం చేసారు. తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రస్పుటించే తెలంగాణా బడ్జెట్ రూపొందించిన చంద్రశేఖర్-రాజేంద్రుల వైపే ముక్కోటి తెలంగాణా ప్రజల చూపు. 

No comments:

Post a Comment