ADD

Saturday 19 March 2016

పీఏసీ చైర్మెన్ గా గీతారెడ్డి???

పీఏసీ చైర్మెన్ గా గీతారెడ్డి???


రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఖాళీ అయిన శాసన సభ ప్రజాపద్దుల కమిటీ చైర్మెన్ గా దాదాపు గీతారెడ్డి పేరు ఖరారైంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పీఏసీ చైర్మెన్ పదవి ఇవ్వడం ఆనవాయితి కావడంతో ప్రదాన ప్రతిపక్షం కాంగ్రెస్ కి ఈ పదవి దక్కనుంది. ఈ పదవి రేసులో గీతారెడ్డి తో పాటు ఆరుసార్లు గెలిచినా జీవన్ రెడ్డి సైతం పోటీలో ఉన్నా సామాజిక సమీకరణాలు,మహిళా శాశన సభ సభ్యురాలు కావడంతో గీతారెడ్డి కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రజాపద్దుల కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థల సమితీ ఎన్నికల కోసం ఈరోజు నోటిఫికేషన్ వెలువడనుంది. 

No comments:

Post a Comment