ADD

Friday 18 March 2016

కెసిఆర్ పనితీరుపై కిరణ్ కుమార్ రెడ్డి ఫిదా .....!

కెసిఆర్ పనితీరుపై కిరణ్ కుమార్ రెడ్డి ఫిదా .....!

తెలంగాణా రాష్ట్రం ఇస్తే అంధకారం అవుతుంది,శాంతిబద్రతలకు విఘాతం కలుగుతుంది అని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విబజన అనంతరం రాష్ట్ర రాజకీయాలకు దూరమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల వద్ద కెసిఆర్ పనితీరుపట్ల పిదా అయ్యానని చెప్పాడట. తొలిసారి అధికారంలోకి వచ్చినా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా హైదరాబాద్ లో శాంతి బద్రతలు ,తెలంగాణా విద్యుత్ సమస్యలు మొదలగు అంశాలపై ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని తన అనుచరులతో చెప్పారని సమాచారం. 

No comments:

Post a Comment