ADD

Friday 18 March 2016

కృష్ణా జలాలపై బాబు కిరికిరి

కృష్ణా జలాలపై బాబు కిరికిరి 

శ్రీశైలం కృష్ణా జలాలపై ఆంధ్ర కిరికిరి మొదలెట్టింది. కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 299,ఆంధ్రకు 512టిఎంసీ లు కేటాయించారు. దీనిప్రకారం శ్రీశైలం కి ఎక్కువ వరద వచ్చినా,నీటి లోటు ఉన్నా ఇదే దమాష ప్రకారం నీటిని పంచుకోవాలి కాని ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా శ్రీశైలం లో వరుద నీరు చేరకపోవడంతో ఈ సారి ఇంతవరకు తెలంగాణా 62.63,ఆంధ్రప్రదేశ్ 124. 14టిఎంసీ లు వాడుకున్నాం. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఇప్పటికే 6టిఎంసీ ల నీరు ఎక్కువ వాడుకుంది,ఇప్పుడు ఇక ఉన్న నీటి లభ్యత మొత్తం తెలంగాణా కి మాత్రమే వాడుకునే హక్కు ఉన్నా మరోమారు కృష్ణా బోర్డు దగ్గర పైరవీలు మొదలెట్టి మరో 4.5టిఎంసీ లు కేటాయిన్చుకుంది. ఇది అక్రమం అని తెలిసిన అడ్డగోలు వాదనలతో కృష్ణా వాటర్ కిరికిరి మొదలెట్టింది. 

No comments:

Post a Comment