ADD

Tuesday 8 March 2016

ముహూర్తం కుదిరింది..!11న కారేక్కనున్న మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు..!

  ముహూర్తం కుదిరింది..!11న కారేక్కనున్న మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు..!


తెలంగాణాలో టిడిపి నామరూపాలు అవడానికి మరో రెండు మెట్లు కూలనున్నాయి. చంద్రబాబు ఎన్ని చర్యలు తీసుకున్నా..!ఎంత బరోసా ఇచ్చినా ..!ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా పలితం శూన్యం,కొనసాగుతున్న షాక్ ల పరంపర. తెలంగాణాలో టిడిపి కి మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిఅరేస్ లో చేరుటకు ముహూర్తం కుదిరింది.నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమావేశమైన జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ,తన సహచర ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తో చర్చించిన అనంతరం ఈ నెల 11న కారెక్కడానికి అంతా సిద్దం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి గోపీనాథ్ తన సహచరులకు,అనుచరులకు సమాచారం అందించారు. దీంతో తెలంగాణాలో టిడిపికి ఇక మిగిలింది ముగ్గురు మాత్రమే. 

No comments:

Post a Comment