ADD

Monday 7 March 2016

ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులకు ఉద్బోధ..!

ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులకు ఉద్బోధ..!

నిన్న జరిగిన క్యాబినెట్ బెటీలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన సహచర మంత్రులకు ఉద్బోధ చేసారు. మంత్రులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలతో సత్సంబందాలు పెంపొందించుకుంటూ,ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని,తెలంగాణాలో టిడిపి భూస్థాపితం అయిన నేపధ్యంలో మంత్రులు జాగ్రత్తగా ఉండాలని,తప్పులు జరగకుండా ముందుకెళ్ళాలని వేసవి సమీపించిన తరుణంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ,కలెక్టర్లతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని మంత్రులకు సూచించారు. 

No comments:

Post a Comment