ADD

Tuesday 8 March 2016

అపర భగీరథుడుకి అఖండ స్వాగతానికి ఏర్పాట్లు....!

అపర భగీరథుడుకి అఖండ స్వాగతానికి ఏర్పాట్లు....!

గోదావరి నది మీద అయిదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కి అఖండ స్వాగతం పలికేందుకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి ముఖ్యమంత్రి అధికారిక నివాసం వరకు బారీ ర్యాలీకి 50000వేల మంది కార్యకర్తలు,1000మంది కళాకారుల ప్రదర్శనలతో అఖండ స్వాగతం పలికేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పరిశర ప్రాంతాలను పరిశీలించిన శ్రీనివాస్ యాదవ్ ర్యాలీ జరుగు మార్గం లో పెద్దఎత్తున కటౌట్లతో నింపేశారు. 

No comments:

Post a Comment