ADD

Wednesday 9 March 2016

సండ్రా సైతం సంప్రదింపులు ???కారెక్కనిస్తారా ???వద్దంటారా???

 సండ్రా సైతం సంప్రదింపులు ???కారెక్కనిస్తారా ???వద్దంటారా???


ఖమ్మం జిల్లా టిడిపి ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులో నిందితుడు సండ్రా వేంకట వీరయ్య సైతం కారెక్కడానికి సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టిడిపి నుండి టిఅరేస్ లో చేరిన ఎమ్మెల్యేలు,టిఅరేస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఓటుకు నోటు కేసులో నిందితుడిగా సండ్రా ఉండటంతో టిఅరేస్ లో చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వేలుతాయేమోనని టిఅరేస్ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 11న టిడిపి ఎమ్మెల్యేలు గోపీనాథ్ ,అరికపూడి టిఅరేస్ లో చేరిక ఉన్నందున సండ్రా వేంకట వీరయ్య పై ఓ స్పష్టత వస్తుందని టిఅరేస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 


No comments:

Post a Comment