ADD

Tuesday 22 March 2016

ఇందూరుకు పసుపు,సుగంధ ద్రవ్యాల సిందూరం

ఇందూరుకు పసుపు,సుగంధ ద్రవ్యాల సిందూరం 

ఇందూరుకి పసుపు, సుగంద ద్రవ్యాల సిందూరం దిద్దనున్నారు. ఇందూరు జిల్లా వేల్పూరు మండలం పడిగల్ గ్రామంలో 40ఎకరాల్లో 30కోట్ల వ్యయంతో పసుపు పార్కును ఏర్పాటు చేయనున్నారు. గతంలో బాల్కొండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పైస్ పార్కును ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చి చేతులెత్తేయడంతో ఇప్పుడు పూర్తిగా తెలంగాణా ప్రభుత్వం రెండేళ్లలో ప్రభుత్వం పసుపు పార్కు ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ పార్కు ఏర్పాటుతో సుగంద ద్రవ్యాల,అనుబంద పరిశ్రమలు తరలి వచ్చే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment