ADD

Friday 25 March 2016

ముఖ్యమంత్ర్రి పీఠం పై మరో మహిళా....!

ముఖ్యమంత్ర్రి పీఠం పై మరో మహిళా....!

మరో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం పై మహిళ కోలువుదీరనుంది. జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రి గా మహబూబా ముప్తి అధికారం చేపట్టేందుకు సిద్దమైంది. గత వారం మోడీ తో బేటీ అయిన ముప్తీ,నిన్న పిడీపీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి ముప్తీని తమ శాసనసభ పక్ష నేతగా మహాబూబా ముప్తీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీడీపీ,బిజేపి సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు ఇప్పటికే బిజేపి అంగీకరించడంతో బిజేపి లేఖ ఇవ్వగానే పిడీపీ గవర్నర్ ని కలసిన అనంతరం ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి ముప్తీ మహమ్మెద్ సయూద్ మరణ అనంతరం గవర్నర్ పాలనలోకి వెళ్ళిన కాశ్మీర్ లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మహబూబా ముప్తీ అధికార పీఠం పై కోలువుదీరనున్నారు. 

No comments:

Post a Comment