ADD

Saturday 26 March 2016

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలబోతుందా???కెసిఆర్ కి లేఖాస్త్రం వెనుక మర్మం అదేనా???

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలబోతుందా???కెసిఆర్ కి లేఖాస్త్రం వెనుక మర్మం అదేనా???

తెలంగాణా ముఖ్యమంత్రిపై పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే నేత ఎవరంటే మొదట వినిపించే పేరు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తన దూకుడు తగ్గించాడు అంతేకాదు తొలిసారి ముఖ్యమంత్రి కెసిఆర్ కి రేవంత్ గ్రూప్-2వాయిదా వేయాలని,గ్రూప్-2పోస్టుల సంఖ్య పెంచాలని,ఎక్షైజ్ పోస్టుల వయోపరిమితి పెంచడంతో పాటు గ్రూప్-3నోటిఫికేషన్ విడుదల చేయలాని లేఖ రాసిన రేవంత్ లేఖ రాసి రెండు రోజులు కాకముందే గ్రూప్-2వాయిదా నిర్ణయం,గ్రూప్-2పోస్టుల పెంపుకు కెసిఆర్ అంగీకారం తెలపడం చూస్తుంటే ఇదంతా తెరవెనుక మంత్రంగామేనని టిఅరేస్ నేతలు చెపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ తగలనుందని తెలుస్తుంది. టిఅరేస్ లో రాజకీయ ఓనమాలు దిద్దిన రేవంత్ మళ్లీ టిఅరేస్ గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

No comments:

Post a Comment