ADD

Sunday 20 March 2016

దుర్యోధన-ద్రౌపది కురుక్షేత్రంలో కూరుకున్న చంద్రబాబుకి కేంద్రం క్లాస్???

దుర్యోధన-ద్రౌపది కురుక్షేత్రంలో కూరుకున్న చంద్రబాబుకి కేంద్రం క్లాస్???

ఆంధ్ర ఫైర్ బ్రాండ్ రోజా వ్యవహారం దుర్యోధన-ద్రౌపది కురుక్షేత్రం లా రోజురోజుకు ముదురుతూ చిలికి చిలికి గాలివానలా మారి కేంద్ర ప్రభుత్వం వరకు చేరింది. టిడిపి రోజా వ్యవహారంలో అతిగా స్పందిస్తూ కురుక్షేత్రం లా మార్చడం రోజా సుప్రీం గడప తొక్కి ఆంధ్ర అసెంబ్లీకి నోటీసులు అందేవరకు వెళ్లడంతో ఈ విషయం లో కేంద్రం చంద్రబాబు అండ్ కో పై కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేంద్రం తరుపున మంత్రి వెంకయ్య నాయుడు చంద్రబాబుకి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రోజా వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబుకి సూచించినట్లు తెలుస్తుంది. 

No comments:

Post a Comment