ADD

Saturday 26 March 2016

ప్యానల్ స్పీకర్ గా కాసేపు గీతారెడ్డి

 ప్యానల్ స్పీకర్ గా కాసేపు గీతారెడ్డి 

ఈరోజు అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి కాసేపు స్పీకర్ గా వ్యవహరించారు. స్పీకర్ మధుసూధనా చారి అస్వస్థతకు గురి కావడం,డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మధ్యలో విరామం తీసుకోవడంతో కాసేపు ప్యానల్ స్పీకర్ గా గీతా రెడ్డి స్పీకర్ చైర్ లో కూర్చొని కాసేపు సభా వ్యవహారాలను నడిపించారు. అనుకోని అవకాశంతో కాసేపు స్పీకర్ గా గీతా రెడ్డి వ్యవహరించడం అసెంబ్లీ లో ఆసక్తికర సంఘటన. 

No comments:

Post a Comment