ADD

Friday 4 March 2016

టిటిడిపి శాసనసభ పక్షం టిఅరేస్ లో విలీనానికి ముందడుగు??5ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

టిటిడిపి శాసనసభ పక్షం టిఅరేస్ లో విలీనానికి ముందడుగు??5ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు 

టి టిడిపి శాసనసభ పక్షాన్ని టిఅరేస్ లో విలీనానికి సర్వం సిద్దమైంది,ఇందులో బాగంగానే పార్టీ మారిన అయిదుగురు టిడిపి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి పార్టీ మారడంపై సంజాయిషీ ఇవ్వాలని మడుసూధనాచారి కోరారు. గతం లో అయిదుగురికి నోటీసులు ఇవ్వగా వారు వివరణ ఇచ్చారు,ప్రస్తుతం నోటీసులు అందుకున్న ఎర్రబెల్లి ,రాజేందర్ రెడ్డి,వివేకానంద,ప్రకాష్ గౌడ్,సాయన్న లు తమదే అసలైన టిడిపి శాసనసభ పక్షమని 2/3మెజారిటీ ఉన్నందున మా పక్షాన్ని టిఅరేస్ లో విలీనం చేయడానికి అనుమతించాలని కోరనున్నారు. ఈ అయిదుగురి సంజాయిషీ తో ఈ బడ్జెట్ సమావేశాలలోపే స్పీకర్ నిర్ణయం వెలువడనుంది. 


No comments:

Post a Comment