ADD

Thursday 3 March 2016

తెలంగాణా వరప్రదాత...జలప్రదాత... జలవివాద పరిష్కర్త... బహుపాత్రాభినయ కర్త...!

తెలంగాణా వరప్రదాత...జలప్రదాత... జలవివాద పరిష్కర్త... బహుపాత్రాభినయ కర్త...!

తెలంగాణా వరప్రదాయిని... ప్రాణహిత-చేవెళ్ల... దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్న కల!సమైఖ్య రాష్ట్రంలో వివాదాలకు కేంద్రంగా,అడ్డదిడ్డంగా డిజైన్ చేయబడి ఎన్నో ఏళ్లుగా కర్షకులకు కలగానే మిగిలిన కలను నిజం చేయుటకు రాజకీయ దురందరుడు,ఉద్యమ సారది,స్వరాష్ట్ర సారది ఇంజనీర్,డిజైనర్,జలవివాద పరిస్కర్తగా బహుపాత్రాభినయం చేస్తూ సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణా అవసరాలకు,పరిస్థితులకు అనుగుణంగా లేని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేయాలని పట్టుబట్టి సాగునీటి రంగ డిజైనర్ అవతారమెత్తి రీడిజైన్ చేయించి ఆదిలాబాద్ కౌటాల మండలం తుమ్మదిహెట్టి వద్ద ప్రానహితపై తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును 130కిలోమీటర్ల దిగువకు కరీంనగర్ కాళేశ్వరం వద్ద గోదావరి పై నిర్మించాలని నిర్ణయించి మొత్తం ప్రాజెక్ట్ కింద అయిదు ఆనకట్టలు నిర్మించాలని రీడిజైన్ లో కీలక పాత్ర పోషించి అపర బగీరతుడిగా నిలిచి అసాద్యాన్ని సుసాద్యం చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాలుగా వివాదాలతో ఉన్న నేటి పరిస్థితుల్లో వివాదాలకు తావులేకుండా మహారాష్ట్ర తో జల దౌత్యం చేసి చరిత్ర పుటాల్లోకి ఎక్కి,జలవివాద పరిస్కర్తగా దేశానికే ఆదర్శంగా నిలిచి నేను రాజకీయ చానుఖ్యుడినే కాదు అపర చానఖ్యుడిని ,చానఖ్య చంద్రగుప్త చంద్రశేఖరుడిని అని బహుపాత్రాభినయ నేత అని నిరూపించుకున్న కెసిఆర్. 

No comments:

Post a Comment