ADD

Saturday 5 March 2016

బాసర సరస్వతి చెంత గోదారిపై చెక్ డ్యాం....!

బాసర సరస్వతి చెంత గోదారిపై చెక్ డ్యాం....!

గోదావరి పుష్కరాల సమయంలో బాసర సరస్వతి ఆలయం సమీపాన గోదావరిలో నీరు లేక బక్తులు ఇబ్బంది పడటంతో ఇకపై భక్తులు గోదావరిలో నీరులేక ఇబ్బంది పడకుండా బాసర సమీపంలో 30కోట్ల వ్యయం తో చెక్ డ్యాం నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెక్ డ్యాం నిర్మాణం తో సరస్వతి దేవి దర్శనానికి వచ్చే భక్తులు పూర్తి సంతృప్తితో పుణ్యస్నానం ఆచరించి సరస్వతిని దర్శించుకోవడంతో పాటు,పరిసర ప్రాంతాల తాగునీరు ,ఇతర అవసరాలకు ఈ చెక్ డ్యాం ఉపయోగపడనుంది. ఈ చెక్ డ్యాం నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసారు. 

No comments:

Post a Comment