ADD

Wednesday 2 March 2016

తలసరి ఆదాయంలో తెలంగాణా 8వ స్థానం

తలసరి ఆదాయంలో తెలంగాణా 8వ స్థానం 

జాతీయ స్థాయి తలసరి ఆదాయంలో తెలంగాణా ఎనిమిదవ స్థానంలో నిలిచింది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నివేదికలో నూతనంగా ఏర్పడిన తెలంగాణా చాల రాష్ట్రాలకు దీటుగా నిలిచి ఎనిమిదవ స్థానం లో నిలిచింది. జీఎస్డీ అభివృద్ధి లో కూడా తెలంగాణా ముందంజలో నిలిచింది. 13జిల్లాలు,ఎక్కువ జనాభా,ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం కలిగి న  ఆంధ్రప్రదేశ్ తో పోటీపడుతూ తెలంగాణా దూసుకుపోతుందని నివేదికలో పేర్కొంది. దేశంలో తలసరి ఆదాయంలో గోవా తొలిస్థానంలో,హర్యానా 2వ,ఉత్తరాఖండ్ మూడవ స్థానంలో నిలవగా ,ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలోనిలిచింది.  

No comments:

Post a Comment