ADD

Tuesday 1 March 2016

మోడీ మట్టి మూట ఇయ్యగా;బడ్జెట్ లో జైట్లీ బూడిద విదిల్చారు

మోడీ మట్టి మూట ఇయ్యగా;బడ్జెట్ లో జైట్లీ బూడిద విదిల్చారు


ఆంధ్రప్రదేశ్ నూతన రాజదాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రదాని హోదాలో ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ప్రదాని మోడీ పార్లమెంట్ ఆవరణ మట్టిమూట తేగా ఎన్నో ఆశలతో ఎదురుచూసిన జైట్లీ బడ్జెట్ లో బూడిద విదిల్చారని ఆంధ్ర ప్రజానీకం అనుకుంటున్నారు,నిన్నటి బడ్జెట్ లో ఆంధ్రకి ప్రత్యేక హోదా ,ప్రత్యేక ప్యాకేజీ విషయం పై ప్రస్థావించకపొగా కనీసం రాజదాని నిర్మాణం లో మౌలిక వసతులకు సైతం నిధులు కేటాయించడం మరిచిన జైట్లీ వేల కోట్లు అవసరమయ్యే పోలవరానికి 100కోట్లు బిక్షం వేసారు. విశాక స్టీల్ ప్యాక్టరీకి 1678కోట్లు కేటాయింపు ఊరట కలిగించగా తిరుపతి ఐఐటి ,తాడేపల్లి ఎన్ఐటి లకు 40కోట్లు ,విశాఖపట్నం ఐఐఎం కి 30కోట్లు కేటాయింపులతో ఊరట కలిగించారు . ఈ కేటాయింపులపై ఆంధ్ర ప్రతిపక్షం కంటే ప్రభుత్వ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. 

No comments:

Post a Comment